కువైట్లో నైపుణ్యం లేని కార్మికుల తగ్గింపు..!
- September 20, 2022
కువైట్: నైపుణ్యం లేని కార్మికుల సంఖ్యను తగ్గించడం, ప్రైవేట్ -ప్రభుత్వ రంగాల మధ్య మరింత సమన్వయాన్ని సాధించేందుకు వీలుగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM), డెమోగ్రాఫిక్ కమీషన్లను ఒకే సంస్థగా చేర్చాలని కువైట్ ప్రభుత్వం భావిస్తోంది. రెండింటి లక్ష్యాలు ఒకటే కావడంతో ఈ చర్యను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు కూడా ఒకే మంత్రి పర్యవేక్షణలో ఉండనున్నాయి. దీంతో రెండు సంస్థల పనితీరు మెరుగుపడుతుందని, జనాభా అసమతుల్యతను పరిష్కరించే ఫ్రేమ్వర్క్ రూపకల్పనకు కంపెనీలు, సంస్థల పరిమితులను నిర్దేశించడానికి దోహద పడుతుందని కువైట్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి