కువైట్లో నైపుణ్యం లేని కార్మికుల తగ్గింపు..!
- September 20, 2022కువైట్: నైపుణ్యం లేని కార్మికుల సంఖ్యను తగ్గించడం, ప్రైవేట్ -ప్రభుత్వ రంగాల మధ్య మరింత సమన్వయాన్ని సాధించేందుకు వీలుగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM), డెమోగ్రాఫిక్ కమీషన్లను ఒకే సంస్థగా చేర్చాలని కువైట్ ప్రభుత్వం భావిస్తోంది. రెండింటి లక్ష్యాలు ఒకటే కావడంతో ఈ చర్యను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు కూడా ఒకే మంత్రి పర్యవేక్షణలో ఉండనున్నాయి. దీంతో రెండు సంస్థల పనితీరు మెరుగుపడుతుందని, జనాభా అసమతుల్యతను పరిష్కరించే ఫ్రేమ్వర్క్ రూపకల్పనకు కంపెనీలు, సంస్థల పరిమితులను నిర్దేశించడానికి దోహద పడుతుందని కువైట్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!