కువైట్లో నైపుణ్యం లేని కార్మికుల తగ్గింపు..!
- September 20, 2022కువైట్: నైపుణ్యం లేని కార్మికుల సంఖ్యను తగ్గించడం, ప్రైవేట్ -ప్రభుత్వ రంగాల మధ్య మరింత సమన్వయాన్ని సాధించేందుకు వీలుగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM), డెమోగ్రాఫిక్ కమీషన్లను ఒకే సంస్థగా చేర్చాలని కువైట్ ప్రభుత్వం భావిస్తోంది. రెండింటి లక్ష్యాలు ఒకటే కావడంతో ఈ చర్యను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు కూడా ఒకే మంత్రి పర్యవేక్షణలో ఉండనున్నాయి. దీంతో రెండు సంస్థల పనితీరు మెరుగుపడుతుందని, జనాభా అసమతుల్యతను పరిష్కరించే ఫ్రేమ్వర్క్ రూపకల్పనకు కంపెనీలు, సంస్థల పరిమితులను నిర్దేశించడానికి దోహద పడుతుందని కువైట్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!