సెప్టెంబర్ 29న ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
- September 22, 2022కువైట్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని అనుబంధ పాఠశాలలను మూసివేయాలని ప్రైవేట్ ఎడ్యుకేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్క్యులర్ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు సెప్టెంబరు 29న సెలవు దినంగా ప్రకటిస్తూ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ అసెంబ్లీకి కొత్త సభ్యులను ఎన్నుకోవడానికి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 29న నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..