క్రౌన్ ప్రిన్స్ షేక్ సల్మాన్తో భారత రాయబారి శ్రీవాస్తవ భేటీ
- September 22, 2022మనామా: క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ ప్రెసిడెంట్, షేక్ సల్మాన్ బిన్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో బహ్రెయిన్ లోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి పీయూష్ శ్రీవాస్తవ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భారత రాయబారి శ్రీవాస్తవకు క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ షేక్ సల్మాన్ స్వయంగా స్వాగతం పలికారు. బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్న చారిత్రక బంధంపై ఇరువురు చర్చించారు. బహ్రెయిన్ మరింత పురోగతి, అభివృద్ధిని కాంక్షిస్తూ క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ ప్రెసిడెంట్కి భారత రాయబారి తన అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..