రెస్టారెంట్లపై దాడులు.. భారీగా ఆహార పదార్థాలు ధ్వంసం
- September 23, 2022ఒమన్: ముత్రాలోని విలాయత్లో 32 రెస్టారెంట్లు, కేఫ్లపై మస్కట్ మున్సిపాలిటీ దాడులు చేసింది. ఈ దాడిలో భాగంగా 24 కిలోల పాడైన ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదుల నేపథ్యంలో ఆహార నియంత్రణ విభాగం 32 రెస్టారెంట్లు, కేఫ్లను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించిందని మస్కట్ మున్సిపాలిటీ తెలిపింది. తనిఖీల్లో భాగంగా నిబంధనల ప్రకారం లేని 24 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతోపాటు తినేందుకు పనికిరాని ఆహార ఉత్పత్తులను జప్తు చేసినట్లు మున్సిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..