అక్రమ టాక్సీ సర్వీసులు.. 60 మంది ప్రవాసులు బహిష్కరణ
- September 26, 2022
కువైట్: తమ సొంత కార్లనే టాక్సీలుగా వినియోగిస్తున్న 60 మంది ప్రవాసులను కువైట్ నుంచి బహిష్కరించారు. వీరిలో అత్యధికులు ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్టు ప్రవాసులు ఉన్నట్లు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బహిష్కరణ వేటు పడ్డవారందరూ కువైట్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ కార్లను అక్రమ ట్రాక్సీలుగా వాడుతున్నారు. బహిష్కణకు గురైన ప్రవాసులను డిపోర్టేషన్ సెంటర్కు తరలించామని, అక్కడినుంచి వారి దేశాలకు పంపించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







