అక్రమ టాక్సీ సర్వీసులు.. 60 మంది ప్రవాసులు బహిష్కరణ
- September 26, 2022కువైట్: తమ సొంత కార్లనే టాక్సీలుగా వినియోగిస్తున్న 60 మంది ప్రవాసులను కువైట్ నుంచి బహిష్కరించారు. వీరిలో అత్యధికులు ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్టు ప్రవాసులు ఉన్నట్లు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బహిష్కరణ వేటు పడ్డవారందరూ కువైట్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ కార్లను అక్రమ ట్రాక్సీలుగా వాడుతున్నారు. బహిష్కణకు గురైన ప్రవాసులను డిపోర్టేషన్ సెంటర్కు తరలించామని, అక్కడినుంచి వారి దేశాలకు పంపించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు