ప్రారంభానికి సిద్ధంగా కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్
- September 26, 2022
కువైట్: మిష్రెఫ్లోని కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్ ను వచ్చే నెలలో తిరిగి ప్రారంభించనున్నారు. సరికొత్త డిజైన్లు, ఆధునిక టెక్నాలజీతో ఫెయిర్ గ్రౌండ్ లోని ప్రధాన హాల్స్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు నిర్వహణ కంపెనీ తెలిపింది. ప్రధాన హాళ్లలో పెర్ఫ్యూమ్, వాచీలు, బుక్, బిల్డింగ్ మెటీరియల్, గోల్డ్ ఎగ్జిబిషన్లు వంటివి సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. కొవిడ్ లాక్ డౌన్ కారణంగా గత రెండేళ్లుగా మిష్రేఫ్ ఫెయిర్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్లు నిలిపివేశారు. ఆ సమయంలో ఎగ్జిబిషన్ హాళ్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ కేంద్రాలుగా ఉపయోగించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్కు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









