బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
- September 27, 2022
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు. 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డుకు పరేఖ్ ఎంపికయ్యారు. 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ఈ నెల 30న ఫాల్కే అవార్డును పరేఖ్ స్వీకరించనున్నారు.
పదేళ్ల వయసుకే చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆశా పరేఖ్ 1942 అక్టోబర్ 3న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. 1959లో విడుదలైన దిల్ దేకే దేఖో చిత్రంలో ఆమె హీరోయిన్గా మారారు. కతీ పతంగ్, మేరా గావ్ మేరా దేశ్, తీర్సీ మంజిల్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
తాజా వార్తలు
- దుబాయ్ టయోటా బిల్డింగ్లో అక్రమ పార్టిషన్లు..జరిమానాలు చెల్లించిన తర్వాతే ఖాళీ చేయాలి
- సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు
- డాలస్లో ఘనంగా కవికులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం
- యూఏఈలో ఉద్యోగికి పని ప్రదేశంలో గాయమైతే పరిహారం ఎలా? పూర్తి వివరాలు
- భారతీయులున్న కార్గో నౌకను హైజాక్ చేసిన దొంగలు
- బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో సింధు ఓటమి
- ఉమ్ అల్ కువైన్లో ఫేక్ హాలిడే రెంటల్ ప్రకటనలపై హెచ్చరికలు జారీ..!!
- బహ్రెయిన్లో భారీగా తగ్గిన ల్యాండ్లైన్ కనెక్షన్లు..!!
- ఆగస్టు 27న ఒమన్లో అధికారిక సెలవు..!!
- ప్రపంచంలోనే ISO 27001:2022 సర్టిఫికేషన్ పొందిన తొలి ఆలయంగా దుబాయ్ హిందూ టెంపుల్







