ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను కైవసం చేసుకున్న రష్యా..
- September 29, 2022ఉక్రెయిన్లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో కలుపుకోనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను పుతిన్ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఉక్రెయిన్లో ఉన్న లుగాన్స్క్, డోనెస్కీ, ఖేర్సన్, జాపొరిజియా ప్రాంతాలను ఇక నుంచి రష్యా ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఇటీవల రష్యా రెఫరెండమ్ నిర్వహించింది. ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనం అయ్యేందుకు అనుకూలంగా ఉన్నట్లు క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. మొత్తానికి శుక్రవారం విలీన ప్రక్రియపై పుతిన్ చేసే ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు