ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన- కువైట్ ట్రాన్స్పరెన్సీ సొసైటీ ప్రకటన
- September 30, 2022కువైట్: కువైట్ లో జరుగుతున్న జాతీయ అసెంబ్లీ -2022 ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కువైట్ ట్రాన్స్ పరెన్సీ సోసైటీ తెలిపింది. పోలింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నారని తెలిపింది.ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేందుకు కువైట్ ట్రాన్స్పరెన్సీ సొసైటీ దాదాపు 200 మంది పరిశీలకులను నియమించింది. వారి ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారం తెలుసుకుంటూ ప్రజలకు అందిస్తోంది. నేషనల్ అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ఉద్యోగులతో పాటు పలు సంస్థలు, కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికలను సజావుగా పూర్తి చేస్తామని సొసైటీ సెక్రటరీ అస్రార్ హయత్ తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు