ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన- కువైట్ ట్రాన్స్పరెన్సీ సొసైటీ ప్రకటన
- September 30, 2022
కువైట్: కువైట్ లో జరుగుతున్న జాతీయ అసెంబ్లీ -2022 ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కువైట్ ట్రాన్స్ పరెన్సీ సోసైటీ తెలిపింది. పోలింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నారని తెలిపింది.ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేందుకు కువైట్ ట్రాన్స్పరెన్సీ సొసైటీ దాదాపు 200 మంది పరిశీలకులను నియమించింది. వారి ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారం తెలుసుకుంటూ ప్రజలకు అందిస్తోంది. నేషనల్ అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ఉద్యోగులతో పాటు పలు సంస్థలు, కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికలను సజావుగా పూర్తి చేస్తామని సొసైటీ సెక్రటరీ అస్రార్ హయత్ తెలిపారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









