ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన- కువైట్ ట్రాన్స్పరెన్సీ సొసైటీ ప్రకటన
- September 30, 2022
కువైట్: కువైట్ లో జరుగుతున్న జాతీయ అసెంబ్లీ -2022 ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కువైట్ ట్రాన్స్ పరెన్సీ సోసైటీ తెలిపింది. పోలింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నారని తెలిపింది.ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేందుకు కువైట్ ట్రాన్స్పరెన్సీ సొసైటీ దాదాపు 200 మంది పరిశీలకులను నియమించింది. వారి ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారం తెలుసుకుంటూ ప్రజలకు అందిస్తోంది. నేషనల్ అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ఉద్యోగులతో పాటు పలు సంస్థలు, కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికలను సజావుగా పూర్తి చేస్తామని సొసైటీ సెక్రటరీ అస్రార్ హయత్ తెలిపారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







