పార్లమెంట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కువైట్ క్రౌన్ ప్రిన్స్
- September 30, 2022కువైట్: 2022 సంవత్సరంలో జరిగిన 17వ శాసనసభా ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పార్లమెంట్ సభ్యులకు హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్నివమ్ము చేయొద్దని, దేశానికి సేవ చేయడంలో పార్లమెంట్ సభ్యులు అత్యుత్తమ పనితీరును కనబర్చాలని, కొత్త బాధ్యతల్లో రాణించాలని వారికి రాసిన లేఖలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ అల్-సబా ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్