ప్లాస్టిక్ బ్యాగ్ కు 25 ఫిల్స్ ఛార్జ్ చేేస్తున్న వ్యాపారులు
- October 02, 2022
షార్జా: ప్లాస్టిక్ బ్యాగ్ ఒక్కో దానిపై 25 ఫిల్స్ ను కస్టమర్ల నుంచి ఛార్జ్ చేస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ బ్యాగ్ లతో పాటు వాటి మెటీరియల్ పై కూడా యూఏఈ నిషేధం విధించారు. దీంతో వినియోగదారులకు ఇచ్చే బ్యాగ్ లపై తమపై భారం పడుతుదంటూ వ్యాపారులు అక్టోబర్ 1 నుంచి ఇక ప్లాస్టిక్ బ్యాగ్స్ పై 25 ఫిల్స్ ఛార్జ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ లను షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బ్యాన్ చేసింది. వినియోగదారులు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలంగా తయారు చేసిన బ్యాగులను అందిచనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







