రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన. 409 మంది ప్రవాసుల అరెస్ట్
- October 03, 2022
కువైట్: కువైట్ రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 409 మంది ప్రవాసులను పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. కువైట్ కు వచ్చిన చాలా మంది ప్రవాసులు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు. దాదాపు 409 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు. అటు 705 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 10 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను పట్టుకున్నారు. పలు కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న 40 ప్రవాసులను కూడా అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







