రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన. 409 మంది ప్రవాసుల అరెస్ట్
- October 03, 2022
కువైట్: కువైట్ రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 409 మంది ప్రవాసులను పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. కువైట్ కు వచ్చిన చాలా మంది ప్రవాసులు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు. దాదాపు 409 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు. అటు 705 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 10 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను పట్టుకున్నారు. పలు కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న 40 ప్రవాసులను కూడా అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







