రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన. 409 మంది ప్రవాసుల అరెస్ట్
- October 03, 2022
కువైట్: కువైట్ రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 409 మంది ప్రవాసులను పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. కువైట్ కు వచ్చిన చాలా మంది ప్రవాసులు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు. దాదాపు 409 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు. అటు 705 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 10 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను పట్టుకున్నారు. పలు కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న 40 ప్రవాసులను కూడా అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







