దసరా సందర్భంగా ఇండియన్ ఎంబసీకి సెలవు

- October 04, 2022 , by Maagulf
దసరా సందర్భంగా ఇండియన్ ఎంబసీకి సెలవు

కువైట్: దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన(బుధవారం) భారత రాయబార కార్యాలయానికి సెలవని ఎంబసీ తెలిపింది. అయితే, అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం కొనసాగుతాయని పేర్కొంది. కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా కోసం BLS అవుట్‌సోర్సింగ్ కేంద్రాలు యధాతథంగా బుధవారం పనిచేస్తాయని ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com