దసరా సందర్భంగా ఇండియన్ ఎంబసీకి సెలవు
- October 04, 2022
కువైట్: దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన(బుధవారం) భారత రాయబార కార్యాలయానికి సెలవని ఎంబసీ తెలిపింది. అయితే, అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం కొనసాగుతాయని పేర్కొంది. కాన్సులర్, పాస్పోర్ట్, వీసా కోసం BLS అవుట్సోర్సింగ్ కేంద్రాలు యధాతథంగా బుధవారం పనిచేస్తాయని ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









