దసరా సందర్భంగా ఇండియన్ ఎంబసీకి సెలవు
- October 04, 2022
కువైట్: దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన(బుధవారం) భారత రాయబార కార్యాలయానికి సెలవని ఎంబసీ తెలిపింది. అయితే, అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం కొనసాగుతాయని పేర్కొంది. కాన్సులర్, పాస్పోర్ట్, వీసా కోసం BLS అవుట్సోర్సింగ్ కేంద్రాలు యధాతథంగా బుధవారం పనిచేస్తాయని ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం







