కువైట్ లో భారత రాయబారిగా డాక్టర్ ఆదర్శ్ స్వైకా నియామకం
- October 12, 2022
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా డాక్టర్ ఆదర్శ్ స్వైకా నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. 2002 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన డాక్టర్ ఆదర్శ్ విదేశాంగ శాఖ పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. కువైట్ లో భారత రాయబారిగా ఎంపిక కావటంతో కొన్ని రోజుల్లోనే ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్న్యూస్..
- గల్ఫ్లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్ఫ్లిక్స్ ఆధిపత్యం
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు







