కువైట్ లో భారత రాయబారిగా డాక్టర్ ఆదర్శ్ స్వైకా నియామకం
- October 12, 2022
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా డాక్టర్ ఆదర్శ్ స్వైకా నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. 2002 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన డాక్టర్ ఆదర్శ్ విదేశాంగ శాఖ పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. కువైట్ లో భారత రాయబారిగా ఎంపిక కావటంతో కొన్ని రోజుల్లోనే ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్