వచ్చే ఏడాది నుంచి ఉమ్ అల్ క్వైన్ లో సింగిల్ యాజ్ ప్లాస్టిక్ నిషేధం
- October 14, 2022
ఉమ్ అల్ క్వైన్: సింగిల్ యాజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు మరో ఎమిరేట్స్ కంట్రీ ప్రకటించింది.వచ్చే ఏడాది జనవరి 1 తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఉమ్ అల్ క్వైన్ తెలిపింది. ఎమిరేట్ ఆఫ్ ఉమ్ అల్ క్వైన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. బయోడిగ్రేడబుల్ లేదా మల్టీ యూసేజ్ బ్యాగ్ లు, కాగితం, లేదా బట్టతో నేసిన సంచులను మాత్రమే వాడాలని ప్రజలకు సూచించింది. ఇక సింగిల్ యాజ్ ప్లాస్టిక్ ను నిషేధించిన తర్వాత దుకాణదారులు ఒక్కో ప్లాస్టిక్ బ్యాగ్ పై 25 ఫిల్స్ ను అదనంగా వసూలు చేయనున్నారు. యూఏఈ లో కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే అబుదాబి, దుబాయ్, షార్జాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ ల వాడకాన్ని నిషేధించాయి. తాజాగా ఉమ్ అల్ క్వైన్ కూడా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







