ఆన్ లైన్ మోసాల పట్ల బి అలర్ట్-సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్
- October 14, 2022
మనమా: ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని యాంటీ-కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్మెంట్ కు చెందిన యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రజలకు సూచించింది. చాలా మంది మోసపూరిత కాల్స్ చేస్తూ ఓటీపీ షేర్ చేయాలని అడుగుతున్నారని సూచించారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తమ వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ని ఇతరులకు షేర్ చేయవద్దని సూచించింది.ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల వినియోగదారుల పాస్వర్డ్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకులు కాల్స్, మెసేజ్ ల ద్వారా పాస్ వర్డ్ లు అడగవని...అలా ఎవరైనా అడిగితే అది మోసపూరితమైన కాల్స్ అని గుర్తించాలని అన్నారు. మోసపూరిత కాల్స్ వస్తే హాట్లైన్ 992కి కాల్ చేయాలని సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి