ఆన్ లైన్ మోసాల పట్ల బి అలర్ట్-సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్
- October 14, 2022
మనమా: ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని యాంటీ-కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్మెంట్ కు చెందిన యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రజలకు సూచించింది. చాలా మంది మోసపూరిత కాల్స్ చేస్తూ ఓటీపీ షేర్ చేయాలని అడుగుతున్నారని సూచించారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తమ వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ని ఇతరులకు షేర్ చేయవద్దని సూచించింది.ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల వినియోగదారుల పాస్వర్డ్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకులు కాల్స్, మెసేజ్ ల ద్వారా పాస్ వర్డ్ లు అడగవని...అలా ఎవరైనా అడిగితే అది మోసపూరితమైన కాల్స్ అని గుర్తించాలని అన్నారు. మోసపూరిత కాల్స్ వస్తే హాట్లైన్ 992కి కాల్ చేయాలని సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!









