73 మంది చొరబాటుదారులను అరెస్టు చేసిన ఒమన్ కోస్ట్ గార్డ్స్
- October 16, 2022
మస్కట్: షినాస్లోని విలాయత్లోని కోస్ట్గార్డ్ పోలీసులు 73 మంది చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఆసియాకు చెందిన వీరందరూ ఓ స్మగ్లింగ్ బోట్లో అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని రాయల్ ఒమన్ పోలీసులు ఒక ట్వీట్లో ప్రకటించారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసకోనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







