కువైట్ 4వ వాణిజ్య భాగస్వామి భారత్
- October 18, 2022
కువైట్: కువైట్ నాల్గవ వాణిజ్య భాగస్వామిగా భారతదేశం నిలిచిందని ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ సభ్యుడు తలాల్ అల్-ఖరాఫీ తెలిపారు. గత ఏడాది USD 2.362 బిలియన్ల విలువైన ట్రేడ్ ఎక్స్ఛేంజీ రెండు దేశాల మధ్య జరిగిందని పేర్కొన్నారు. చాంబర్ హెడ్క్వార్టర్స్లో భారత ప్రతినిధి బృందానికి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమంలో తలాల్ అల్-ఖరాఫీ పాల్గొని మాట్లాటారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలతో ఆర్థిక, వాణిజ్యం ముడిపడి ఉన్నాయన్నారు. భారత అధికారులు కువైట్తో అత్యున్నత స్థాయి వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేయాలని, రెండు దేశాల వ్యాపారులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. భారత ప్రతినిధి బృందానికి బరిష్ మితా సారథ్యం వహించారు. భారత ప్రతినిధి బృందంలో ఆహారం, దుస్తులు, ఉక్కు కర్మాగారాలు, బట్టలు, ఎరువుల తదితర రంగాలకు చెందిన 25 కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్
- ఒమన్, కువైట్తో ఖతార్ సహకారం బలోపేతం..!!