అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్స్‌పై వేటు

- April 20, 2016 , by Maagulf
అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్స్‌పై వేటు

బహ్రెయిన్‌లో అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్లపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ రెస్టారెంట్లలో ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ చోటు చేసుకుంటున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ చర్యల కారణంగా బహ్రెయిన్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతోందని అందిన ఫిర్యాదుల మేరకు అధికార గణం సీరియస్‌గా స్పందించింది. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్ల మూసివేతకు నిర్ణయం తీసుకుందని చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ అల్‌ అవధి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com