అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్స్పై వేటు
- April 20, 2016
బహ్రెయిన్లో అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్లపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ రెస్టారెంట్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చోటు చేసుకుంటున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ చర్యల కారణంగా బహ్రెయిన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని అందిన ఫిర్యాదుల మేరకు అధికార గణం సీరియస్గా స్పందించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, అనైతిక చర్యలకు పాల్పడుతున్న రెస్టారెంట్ల మూసివేతకు నిర్ణయం తీసుకుందని చీఫ్ ప్రాసిక్యూటర్ అల్ అవధి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ పై కొత్త చట్టం..
- గల్ఫ్ దేశాల పై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!









