తీవ్రవాదులకి ఉరిశిక్ష వెయ్యాల్సిందే
- April 20, 2016
బహ్రెయిన్లో తీవ్రవాదులకు ఉరిశిక్ష విధించాలంటూ ఎంపీ జమాల్ బుహాసన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే సంబంధిత మంత్రిత్వ శాఖ బుహాసన్ డిమాండ్పై ఎలా స్పందించిందీ తెలియరాలేదు. తీవ్రవాదులు సమాజానికి శాపంగా మారారనీ, బహ్రెయిన్ మాత్రమే కాకుండా ప్రపంచమంతా తీవ్రవాద పీడిత ప్రాంతమేనని బుహాసన్ చెప్పారు. తీవ్రవాదులకు మతం లేదు, మానవత్వం లేదు. అలాంటివారిపై కఠిన చర్య అంటే అది ఉరిశిక్ష మాత్రమేనని ఆయన అన్నారు. మానవ హక్కులు అనే కోణంలో తీవ్రవాదుల గురించి ఆలోచించరాదని అన్నారాయన. సరైన శిక్షలు లేకపోవడంతో తీవ్రవాద నేరాలు పెరిగిపోతున్నాయని బుహాసన్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ పై కొత్త చట్టం..
- గల్ఫ్ దేశాల పై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!









