ఏపీలో భారీగా బంగారం పట్టివేత.
- October 20, 2022
అమరావతి: ఏపీ వ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు రైళ్లు, ఆర్టీసీ బస్సులు, కార్లలో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో 13.189 కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోల్డ్ విలువ 6.70 కోట్లు ఉంటుందని తెలిపారు.. 4.24 కోట్ల నగదును కూడా పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేటలో తనిఖీలు జరిగాయి. కార్లు బస్సులు రైళ్లలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు..
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







