ఏపీలో భారీగా బంగారం పట్టివేత.
- October 20, 2022
అమరావతి: ఏపీ వ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు రైళ్లు, ఆర్టీసీ బస్సులు, కార్లలో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో 13.189 కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోల్డ్ విలువ 6.70 కోట్లు ఉంటుందని తెలిపారు.. 4.24 కోట్ల నగదును కూడా పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేటలో తనిఖీలు జరిగాయి. కార్లు బస్సులు రైళ్లలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు..
తాజా వార్తలు
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!







