ఏపీలో భారీగా బంగారం పట్టివేత.
- October 20, 2022
అమరావతి: ఏపీ వ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు రైళ్లు, ఆర్టీసీ బస్సులు, కార్లలో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో 13.189 కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోల్డ్ విలువ 6.70 కోట్లు ఉంటుందని తెలిపారు.. 4.24 కోట్ల నగదును కూడా పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేటలో తనిఖీలు జరిగాయి. కార్లు బస్సులు రైళ్లలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు..
తాజా వార్తలు
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!