యూఏఈ ఎంట్రీకి కొత్త నిబంధనలు: వ్యాధి-రహిత సర్టిఫికేట్ తప్పనిసరి
- October 20, 2022
యూఏఈ: వీసా కోసం దరఖాస్తు చేయకుండా మినహాయింపు పొందిన కొన్ని దేశాల పౌరులు.. యూఏఈలోకి ప్రవేశ అనుమతిని పొందేందుకు వ్యాధి-రహిత సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ నిర్దేశించింది. ఎమారత్ అల్ యూమ్ నివేదిక ప్రకారం.. పాస్పోర్ట్, వ్యక్తిగత ఫోటోకు అదనం. వీసా దరఖాస్తులో సమర్పించిన డేటా ప్రకారం.. తప్పనిసరి, ఐచ్ఛిక పత్రాలు వేర్వేరుగా ఉంటాయని అధికార యంత్రాంగం సూచించింది. యూఏఈకి ప్రవేశ అనుమతులు జారీ చేసే ప్రక్రియలు వివిధ మార్గాల ద్వారా జరుగుతాయని అధికార యంత్రాంగం తన వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిలో అధికార వెబ్సైట్, స్మార్ట్ అప్లికేషన్, కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు లేదా సమీపంలోని అధీకృత కార్యాలయాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!