బహ్రెయిన్ లీడింగ్ ట్రావెల్ ఏజెన్సీగా ‘దాదాభాయ్ ట్రావెల్’
- October 26, 2022
బహ్రెయిన్: వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ 2022ని దాదాభాయ్ ట్రావెల్ అందుకున్నది. దీనితో బహ్రెయిన్ లీడింగ్ ట్రావెల్ ఏజెన్సీగా దాదాభాయ్ ట్రావెల్ 5వ సారి గుర్తింపు పొందింది. అక్టోబరు 23న జోర్డాన్లోని రిట్జ్ కార్ల్టన్ అమ్మన్లో జరిగిన 29వ వార్షిక వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ మిడిల్ ఈస్ట్ గాలా వేడుకలో టైటిల్ను దాదాభాయ్ ట్రావెల్ ప్రతినిధులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాభాయ్ ట్రావెల్ మేనేజింగ్ డైరెక్టర్ అజీజ్ గిలిత్వాలా, సీఓఓ షహనాజ్ అల్ ఖసీర్, డైరెక్టర్ అద్నాన్ గిలిత్వాలా పాల్గొని అవార్డును అందుకున్నారు. 1993లో ఏర్పాటైన వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్.. పర్యాటక పరిశ్రమలోని అన్ని రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా అందజేస్తారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









