అనారోగ్యాలను నివారించే దానిమ్మ పండు
- November 07, 2022దానిమ్మ పండులో యాంటీ ఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రీ రాడికల్స్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహకరిస్తాయి.. క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి.. రక్తనాళాలు, గుండె గదులు పటిష్టమవుతాయి.. గుండె సంబంధిత రోగుల మీద చేసి పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది.. కరోనరీ హార్ట్ డిసీజ్ పేషెంట్ కు మూడు నెలల పాటు రోజుకు 25 0 మీ . లీ. దానిమ్మ రసం ఇచ్చినపుడు వారిలో రక్తనాళాల పనితీరు, రక్త ప్రసరణ 17 శాతం వృద్ధి చెందినట్టు ఇటలీలోని హెల్త్ యూనివర్సిటీ నిర్ధారించింది..
కీళ్ల మధ్య వుండే జిగురు వయసు పై బడే కొద్దీ తగ్గుతుంటుంది.. దీంతో ఆస్ట్రియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వస్తుంటాయి.. దానిమ్మ రసం తీసుకుంటే జిగురు తగ్గకుండా ఉంటుంది..
ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.. ఇందులో వుండే శరీరానికి అవసరమైన రసాయనాలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్