అక్టోబర్లో రోడ్డు ప్రమాదాల్లో 21 మంది మృత్యువాత
- November 09, 2022
కువైట్: కువైట్లో రోడ్డు ప్రమాదాల కారణంగా అక్టోబర్ నెలలో 21 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. గత అక్టోబర్లో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి చేరుకుందని ప్రకటించింది. ఇందులో యాక్సిడెంట్, రన్-ఓవర్ కేసులు ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు