కరెన్సీ ఎక్స్చేంజ్ కేంద్రంలో చోరీ.. విదేశీ పౌరుడు అరెస్ట్
- November 12, 2022
బహ్రెయిన్: కరెన్సీ ఎక్స్చేంజ్ అవుట్లెట్ నుండి డబ్బును దొంగిలించడానికి ప్రయత్నించినందుకు 32 ఏళ్ల విదేశీ పౌరుడిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విదేశీ పౌరుడు దొంగతనం చేసేందుకు కరెన్సీ ఎక్స్చేంజ్ కేంద్రంలోకి ప్రవేశించాడు. కానీ అక్కడి సిబ్బంది ప్రతిఘటించడంతో అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







