24 క్రాటోమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న కువైట్ కస్టమ్స్
- November 18, 2022
కువైట్: యూరోపియన్ దేశం నుంచి వస్తున్న మెయిల్లో ఉన్న 24 క్రాటోమ్ బాటిళ్లను విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దేశానికి వచ్చే సరుకులపై మరింత శ్రద్ధ వహించనున్నట్లు కస్టమ్స్ విభాగం స్పష్టం చేసింది. యూరోపియన్ దేశం నుంచి వచ్చిన ఓ కంసైన్ మెంట్ పై అనుమానం రావడంతో కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసినట్లు పేర్కొంది. రెండు అట్టపెట్టేల్లో ప్యాక్ చేసిన సీల్ చేసిన 24 బాటిళ్ల క్రాటోమ్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీసాలలో లిక్విడ్ క్రాటోమ్ అని పిలువబడే మిట్రాజినా స్పెసియోసా అనే రసాయనం ఉంటుందని, తదుపరి పరిశోధనల కోసం సంబంధిత విభాగాలకు వాటిని తరలించినట్లు కువైట్ కస్టమ్స్ విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి