బహ్రెయిన్ లో ఏపీ యువతి కష్టాల నుండి విముక్తి...
- November 22, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని రావులపాలెంకు చెందిన 32 ఏళ్ళ జి.దుర్గ యువతి బహ్రెయిన్ లో తనను తీసుకు వెళ్లిన ఏజెంట్ సరిగ్గా చూడటం లేదు, ఏసీ లేని రేకుల షెడ్ లో ఉంచారు.తిరిగి ఇండియా పంపాలంటే రెండు లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని తన కుటుంబం అంత చెల్లించుకో లేదని, తిరిగి వచ్చేస్తానని సహకరించమని లెర్న్ అరబిక్ యూట్యూబర్ నరేష్ ద్వారా గల్ఫ్ జె ఏ సి ఉపాధక్షుడు గంగుల మురళీధర్ రెడ్డి ని కోరారు.
ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వ మదద్ పోర్టల్ లో ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదులో జి.దుర్గ ఏమైగ్రేట్ సిస్టమ్ ఫాలో కాకుండా ప్రవాసీ భారత బీమా పాలసీ లేకుండా వెళ్లిందని తెలియజేసారు మరియు తనకు నాలుగు రోజుల నుంచి భోజనం లేదని తలుపు తాళం వేశారు.ఫోన్ లాక్కుంటామని చెప్పారని తెలిసి వెంటనే ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ (APNRTS) అధికారులు,బహ్రెయిన్ స్థానిక APNRTS మరియు తెలుగు కళా సమితి సభ్యులు ఎం.బి రెడ్డి, హరిబాబు,మురళి నోముల తనకు సహకరించారు. కువైట్ APNRTS టీం పర్యవేక్షణలో తాను ఇంటికి చేరగలిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!









