బహ్రెయిన్ లో ఏపీ యువతి కష్టాల నుండి విముక్తి...
- November 22, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని రావులపాలెంకు చెందిన 32 ఏళ్ళ జి.దుర్గ యువతి బహ్రెయిన్ లో తనను తీసుకు వెళ్లిన ఏజెంట్ సరిగ్గా చూడటం లేదు, ఏసీ లేని రేకుల షెడ్ లో ఉంచారు.తిరిగి ఇండియా పంపాలంటే రెండు లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని తన కుటుంబం అంత చెల్లించుకో లేదని, తిరిగి వచ్చేస్తానని సహకరించమని లెర్న్ అరబిక్ యూట్యూబర్ నరేష్ ద్వారా గల్ఫ్ జె ఏ సి ఉపాధక్షుడు గంగుల మురళీధర్ రెడ్డి ని కోరారు.
ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వ మదద్ పోర్టల్ లో ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదులో జి.దుర్గ ఏమైగ్రేట్ సిస్టమ్ ఫాలో కాకుండా ప్రవాసీ భారత బీమా పాలసీ లేకుండా వెళ్లిందని తెలియజేసారు మరియు తనకు నాలుగు రోజుల నుంచి భోజనం లేదని తలుపు తాళం వేశారు.ఫోన్ లాక్కుంటామని చెప్పారని తెలిసి వెంటనే ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ సొసైటీ (APNRTS) అధికారులు,బహ్రెయిన్ స్థానిక APNRTS మరియు తెలుగు కళా సమితి సభ్యులు ఎం.బి రెడ్డి, హరిబాబు,మురళి నోముల తనకు సహకరించారు. కువైట్ APNRTS టీం పర్యవేక్షణలో తాను ఇంటికి చేరగలిగింది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







