ఇంజనీర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి: ఒమన్
- December 01, 2022
మస్కట్: ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నవారందరికి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ను వర్తింపజేయాలని నిర్మాణ పరిశ్రమలోని అన్ని సంస్థలను కార్మిక మంత్రిత్వ శాఖ కోరింది. పని చేసే ఇంజనీర్లు, నిర్మాణ రంగంలో కొత్తగా చేరే ఇంజనీర్లు తప్పనిసరిగా అక్రిడిటేషన్ పొందాలని సూచించింది. "ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీరింగ్" మంత్రిత్వ శాఖ ద్వారా వర్క్ పర్మిట్లను పొందడం లేదా పునరుద్ధరించుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంజనీర్లకు ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ కు సంబంధించిన కొత్త నిబంధనలు 2023 ఫిబ్రవరి నుండి అమలులోకి రానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్లో వ్యక్తి అరెస్టు..!!
- మక్కాలో మహిళలపై వేధింపులు..ఆఫ్ఘన్ జాతీయుడు అరెస్టు..!!
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్