‘గుర్తుందా శీతాకాలం’.! ఒక్క టిక్కెట్టుపై మూడు ప్రేమ కథలు.!
- December 08, 2022
సత్యదేవ్, తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ నెల 9న ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో తమన్నాతో పాటూ, మేఘా ఆకాష్, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ఓ ప్రత్యేకమైన కథనంతో సాగే మూడు ప్రేమకథల సమాహారం అని తెలుస్తోంది. కామెడీతో పాటూ, ఎమోషనల్ టచ్ వున్న లవ్ స్టోరీస్. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని హీరో సత్యదేవ్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో తెలుగులోనూ, ‘రామ్సేతు’ సినిమాతో హిందీలోనూ ఆదరణ దక్కించుకున్న సత్యదేవ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయ్. కన్నడ దర్శకుడు నాగశేఖర్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు.
ఈ మధ్య సత్యదేవ్ సంపాదించుకున్న అపారమైన క్రేజ్, ‘గుర్తుందా శీతాకాలం’ సక్సెస్కి ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







