‘గుర్తుందా శీతాకాలం’.! ఒక్క టిక్కెట్టుపై మూడు ప్రేమ కథలు.!
- December 08, 2022
సత్యదేవ్, తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ నెల 9న ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో తమన్నాతో పాటూ, మేఘా ఆకాష్, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ఓ ప్రత్యేకమైన కథనంతో సాగే మూడు ప్రేమకథల సమాహారం అని తెలుస్తోంది. కామెడీతో పాటూ, ఎమోషనల్ టచ్ వున్న లవ్ స్టోరీస్. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని హీరో సత్యదేవ్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో తెలుగులోనూ, ‘రామ్సేతు’ సినిమాతో హిందీలోనూ ఆదరణ దక్కించుకున్న సత్యదేవ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయ్. కన్నడ దర్శకుడు నాగశేఖర్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు.
ఈ మధ్య సత్యదేవ్ సంపాదించుకున్న అపారమైన క్రేజ్, ‘గుర్తుందా శీతాకాలం’ సక్సెస్కి ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!
- హవల్లిలో తనిఖీలు.. 65 నోటీసులు జారీ..!!
- పర్యాటకుల కోసం వ్యాట్ రీఫండ్.. ఒమన్ ప్లాన్..!!
- నకిలీ బంగారం విక్రయం.. అనుమానితుడు అరెస్ట్..!!
- జీతం చాలడం లేదు: 98% మంది యూఏఈ ఉద్యోగులు కంపెనీ మారడానికి రెడీ
- తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం









