‘గుర్తుందా శీతాకాలం’.! ఒక్క టిక్కెట్టుపై మూడు ప్రేమ కథలు.!
- December 08, 2022
సత్యదేవ్, తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ నెల 9న ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో తమన్నాతో పాటూ, మేఘా ఆకాష్, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ఓ ప్రత్యేకమైన కథనంతో సాగే మూడు ప్రేమకథల సమాహారం అని తెలుస్తోంది. కామెడీతో పాటూ, ఎమోషనల్ టచ్ వున్న లవ్ స్టోరీస్. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని హీరో సత్యదేవ్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో తెలుగులోనూ, ‘రామ్సేతు’ సినిమాతో హిందీలోనూ ఆదరణ దక్కించుకున్న సత్యదేవ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయ్. కన్నడ దర్శకుడు నాగశేఖర్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు.
ఈ మధ్య సత్యదేవ్ సంపాదించుకున్న అపారమైన క్రేజ్, ‘గుర్తుందా శీతాకాలం’ సక్సెస్కి ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







