కలర్స్ స్వాతి సైలెంట్గా రీ ఎంట్రీ ఇచ్చిందిగా.!
- December 09, 2022
కలర్స్ ప్రోగ్రామ్తో బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కలర్స్ స్వాతి, వెండితెరపైనా ఆ హవా కొనసాగించింది. మరీ ఎక్కువ సినిమాలు చేయలేదు. సెలెక్టివ్గా కొన్ని సినిమాలు చేసి, హీరోయిన్గా తన సత్తా ఏంటో చూపించేసింది.
పెల్లి చేసుకుని, విదేశాల్లో సెటిలైపోయింది. ఎప్పటినుంచో కలర్స్ స్వాతి రీ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, తాజాగా ఓ సినిమా ద్వారా కలర్స్ స్వాతి సైలెంట్ ఎంట్రీ ఇచ్చేసింది. అదే ‘పంచతంత్రం’ సినిమా. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు.
ఈ రోజు అనగా డిశంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కలర్స్ స్వాతితో పాటూ, శివాత్మిక రాజశేఖర్, దివ్య శ్రీపాద తదితరులు ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించగా, బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించనున్నారు.
సినిమా ఎలా వుంది.? అనే విషయం పక్కన పెడితే, మొత్తానికి కలర్స్ స్వాతి రీ ఎంట్రీ అయితే ఇచ్చేసింది. చూడాలి మరి, సెకండ్ ఇన్నింగ్స్లో ఈ మల్టీ టాలెంటెడ్ భామ ఎలా సత్తా చూపించబోతుందో.!
తాజా వార్తలు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!







