దుబాయ్ లో భవనంపై నుంచి పడి భారతీయ చిన్నారి మృతి
- December 12, 2022
దుబాయ్: అల్ ఖుసైస్లోని అల్ బస్తాన్ సెంటర్ సమీపంలోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఆసియా సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతి చెందిందని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 10వ తేదీ రాత్రి 9:30 గంటలకు ఆ కుటుంబం ఉండే అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుండి తెరిచిఉన్నచిన్న కిటికీ గుండా భారతీయ పిల్లవాడు పడిపోయాడని పోలీసులు తెలిపారు. యూఏఈలో అధికారిక డాక్యుమెంటేషన్ను పూర్తి చేసిన తర్వాత, అంత్యక్రియల కోసం కుటుంబం పిల్లవాడి మృతదేహాన్ని వారి స్వదేశానికి తరలించాలని భావిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖైదీల విడుదల ఒప్పందాన్ని స్వాగతించిన ఒమన్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ప్రీమియం ప్యాకేజీలు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో బంగారం దొంగతనం కేసులో ఎనిమిది మందికి శిక్ష..!!
- ఫహహీల్ పారిశ్రామిక ప్రాంతంలో 95 దుకాణాలు సీజ్..!!
- Danalac శిశు ఆహారం పారవేసివేయాలని యూఏఈ పిలుపు..!!
- అల్ హదీథా సరిహద్దు వద్ద 4,26,000 ఆంఫెటమైన్ పిల్స్ స్వాధీనం..!!
- నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీ–భారత్-ఈయూ వాణిజ్య బంధాలకు కొత్త ఊపు
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
- ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..









