దుబాయ్ లో భవనంపై నుంచి పడి భారతీయ చిన్నారి మృతి
- December 12, 2022
దుబాయ్: అల్ ఖుసైస్లోని అల్ బస్తాన్ సెంటర్ సమీపంలోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఆసియా సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతి చెందిందని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 10వ తేదీ రాత్రి 9:30 గంటలకు ఆ కుటుంబం ఉండే అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుండి తెరిచిఉన్నచిన్న కిటికీ గుండా భారతీయ పిల్లవాడు పడిపోయాడని పోలీసులు తెలిపారు. యూఏఈలో అధికారిక డాక్యుమెంటేషన్ను పూర్తి చేసిన తర్వాత, అంత్యక్రియల కోసం కుటుంబం పిల్లవాడి మృతదేహాన్ని వారి స్వదేశానికి తరలించాలని భావిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







