అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన యూఏఈ..
- December 12, 2022
యూఏఈ: అరబ్ ప్రపంచంలోని మొట్టమొదటి లూనార్ రోవర్ రషీద్ను విజయవంతంగా ప్రయోగించడంతో అంతరిక్ష రంగంలో యూఏఈ చరిత్ర సృష్టించింది. ఇది 385,000 కి.మీ దూరం ప్రయాణించనున్నది. లూనార్ రోవర్ రషీద్ ప్రయోగం అరబ్ ప్రపంచంలో మొదటిది కాగా.. రోవర్ విజయవంతంగా చంద్రునిపై దిగితే.. చంద్రునికపై కాలుమోపిన నాల్గవ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టిస్తుంది.
రషీద్ రోవర్ లాంచ్ కు దుబాయ్ మాజీ పాలకుడు దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేరు పెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.38 గంటలకు (యూఏఈ సమయం) ప్రయోగం జరిగింది. ఎమిరేట్స్ లూనార్ మిషన్ సెప్టెంబరు 2020లో మొదటిసారిగా ప్రకటించింది. ఇప్పటివరకు టెక్నికల్ సమస్యలతో ప్రయోగాన్ని నాలుగు సార్లు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్