కోల్కతాకు విమానాలను పునఃప్రారంభించనున్న ఎతిహాద్ ఎయిర్వేస్
- December 16, 2022
యూఏఈ: యూఏఈ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ మార్చి 26, 2023 నుండి భారతదేశంలోని కోల్కతాకు విమానాలను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అబుధాబి - కోల్కతా మార్గంలో ప్రతిరోజూ నడుపనున్నట్లు తెలిపింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (CCU) మొత్తం ఏడు వారపు నాన్స్టాప్ సర్వీసులను నడుపనున్నది. ఎయిర్బస్ A320 ఎయిర్క్రాఫ్ట్ బిజినెస్ క్లాస్లో ఎనిమిది సీట్లలో, ఎకానమీలో 150 సీట్లలో ఎతిహాద్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎతిహాద్ ఎయిర్వేస్లోని గ్లోబల్ సేల్స్ & కార్గో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ డ్రూ వెల్లడించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







