కువైట్ లో ప్రవాస కార్మికుల వర్క్ఫోర్స్ కోటా!
- December 19, 2022
కువైట్: లేబర్ మార్కెట్లో ప్రవాస కార్మికుల వర్క్ పోర్స్ కోటాను తీసుకొచ్చేందుకు కువైట్ సిద్ధమవుతోందని సమాచారం. అంతర్జాతీయ సాంకేతిక బృందాలు మార్కెట్ను ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న కొన్ని జాతీయులకు గరిష్ట పరిమితిని విధించే అవకాశం ఉన్నది. దీంతో ప్రవాస కార్మికుల సంఖ్యను నియంత్రించడానికి విధానాలను సెట్ చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని రంగాలలో ధరల పెరుగుదల కూడా కార్మికుల నియంత్రణకు దారితీసినట్లు లేబర్ మార్కట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







