బహ్రెయిన్ రైతుల మార్కెట్ కు పెరిగిన సందర్శకుల తాకిడి
- December 19, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ రైతు మార్కెట్ రెండవ వారంలోకి అడుగుపెట్టింది. సందర్శకులను ఆకర్షించేందుకు చేపట్టిన అనేక కార్యక్రమాలతోపాటు జాతీయ దినోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇప్పటివరకు దాదాపు 25,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు రైతు మార్కెట్ ను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. సందర్శకులకు ఆహ్వానించేందుకు జానపద బృందాలు, బహ్రెయిన్ కళాకారుల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ మహమ్మద్ అబ్దుల్ కరీం తెలిపారు. రైతుమార్కెట్లో పాల్గొన్న 31 మంది రైతులు, నాలుగు వ్యవసాయ కంపెనీలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









