బహ్రెయిన్ రైతుల మార్కెట్ కు పెరిగిన సందర్శకుల తాకిడి
- December 19, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ రైతు మార్కెట్ రెండవ వారంలోకి అడుగుపెట్టింది. సందర్శకులను ఆకర్షించేందుకు చేపట్టిన అనేక కార్యక్రమాలతోపాటు జాతీయ దినోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇప్పటివరకు దాదాపు 25,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు రైతు మార్కెట్ ను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. సందర్శకులకు ఆహ్వానించేందుకు జానపద బృందాలు, బహ్రెయిన్ కళాకారుల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ మహమ్మద్ అబ్దుల్ కరీం తెలిపారు. రైతుమార్కెట్లో పాల్గొన్న 31 మంది రైతులు, నాలుగు వ్యవసాయ కంపెనీలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







