హౌస్ మెయిడ్ సరిల పళ్ళలమ్మను ఆదుకున్న శివకుమార్
- December 24, 2022
మనామా: బహ్రెయిన్ లో అనారోగ్యంతో బాధపడుతున్న హౌస్ మెయిడ్ సరిల పళ్ళలమ్మను శ్రామికబంధువుగా పిలుచుకునే శివకుమార్ ఆదుకున్నారు. ఆమె ఇండియాకు తిరిగి వెళ్లేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేసి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఆమెకు అందజేశారు.
తూర్పు గోదావరి జిల్లా వనపల్లి గ్రామానికి చెందిన సరిల పళ్ళలమ్మ గత ఏడేళ్లుగా బహ్రెయిన్ హౌస్ మెయిడ్ గా పనిచేస్తున్నారు. గతేడాది ఇండియాకు సెలవుల కోసం వెళ్లి వచ్చిన తర్వాత స్పాన్సర్ దగ్గరికి వెళ్లకుండా బయట తెలిసిన వారివద్ద పనిచేస్తుకుంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో తన భర్త చనిపోయాడు. తన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నది. ఇండియాకు తిరిగివెళ్లేందుకు సహాయం చేయమని శివకుమార్ ని సంప్రదించగా.. ఇండియాకు తిరిగివెళ్లేందుకు సాయం చేసి అతడు పెద్దమనసు చాటుకున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







