హౌస్ మెయిడ్ సరిల పళ్ళలమ్మను ఆదుకున్న శివకుమార్
- December 24, 2022
మనామా: బహ్రెయిన్ లో అనారోగ్యంతో బాధపడుతున్న హౌస్ మెయిడ్ సరిల పళ్ళలమ్మను శ్రామికబంధువుగా పిలుచుకునే శివకుమార్ ఆదుకున్నారు. ఆమె ఇండియాకు తిరిగి వెళ్లేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేసి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఆమెకు అందజేశారు.
తూర్పు గోదావరి జిల్లా వనపల్లి గ్రామానికి చెందిన సరిల పళ్ళలమ్మ గత ఏడేళ్లుగా బహ్రెయిన్ హౌస్ మెయిడ్ గా పనిచేస్తున్నారు. గతేడాది ఇండియాకు సెలవుల కోసం వెళ్లి వచ్చిన తర్వాత స్పాన్సర్ దగ్గరికి వెళ్లకుండా బయట తెలిసిన వారివద్ద పనిచేస్తుకుంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో తన భర్త చనిపోయాడు. తన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నది. ఇండియాకు తిరిగివెళ్లేందుకు సహాయం చేయమని శివకుమార్ ని సంప్రదించగా.. ఇండియాకు తిరిగివెళ్లేందుకు సాయం చేసి అతడు పెద్దమనసు చాటుకున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







