ప్రవాసీ భారతీయ దివస్.. డిసెంబర్ 26తో ముగియనున్న గడువు
- December 24, 2022
భారతదేశం 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్ను 2023 జనవరి 8 నుండి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుపుకుంటుంది. PBD కన్వెన్షన్కు హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ చివరి తేదీ డిసెంబర్ 26తో ముగియనుంది. వ్యక్తిగత రిజిస్ట్రేషన్తో పాటు, PBD వెబ్సైట్లో గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://pbdindia.gov.in/registration సైట్ ను సందర్శించాలి.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







