ప్రవాసీ భారతీయ దివస్.. డిసెంబర్ 26తో ముగియనున్న గడువు
- December 24, 2022
భారతదేశం 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్ను 2023 జనవరి 8 నుండి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుపుకుంటుంది. PBD కన్వెన్షన్కు హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ చివరి తేదీ డిసెంబర్ 26తో ముగియనుంది. వ్యక్తిగత రిజిస్ట్రేషన్తో పాటు, PBD వెబ్సైట్లో గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://pbdindia.gov.in/registration సైట్ ను సందర్శించాలి.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







