ఖతార్కు ప్రయాణ విధానాల్లో మార్పులు చేసిన సౌదీ
- December 25, 2022
రియాద్ – ఖతార్ లో ఫిఫా ప్రపంచకప్ 2022 ఇటీవల విజయవంతంగా ముగిసింది. దీంతో జీసీసీ దేశాలపై విధించిన ప్రయాణాల ఆంక్షలను సడలించింది. జీసీసీ పౌరులు ఖతార్కు సాధారణ ప్రయాణాలను కొనసాగించవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖతార్ కు ప్రపంచకప్ కు ముందు ఉన్న సాధారణ ప్రయాణ విధానాలను పున:ప్రారంభించినట్లు సౌదీఅ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్ వెల్లడించింది. పౌరులు పాస్పోర్ట్ లేదా జాతీయ గుర్తింపుతో ఖతార్కు ప్రయాణించవచ్చని డైరెక్టరేట్ తెలిపింది. ప్రయాణ పత్రం చెల్లుబాటు తప్పనిసరిగా మూడు నెలల కంటే తక్కువ కాకుండా GCC దేశాలకు వెళ్లాలని సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







