ఖతార్కు ప్రయాణ విధానాల్లో మార్పులు చేసిన సౌదీ
- December 25, 2022
రియాద్ – ఖతార్ లో ఫిఫా ప్రపంచకప్ 2022 ఇటీవల విజయవంతంగా ముగిసింది. దీంతో జీసీసీ దేశాలపై విధించిన ప్రయాణాల ఆంక్షలను సడలించింది. జీసీసీ పౌరులు ఖతార్కు సాధారణ ప్రయాణాలను కొనసాగించవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖతార్ కు ప్రపంచకప్ కు ముందు ఉన్న సాధారణ ప్రయాణ విధానాలను పున:ప్రారంభించినట్లు సౌదీఅ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్ వెల్లడించింది. పౌరులు పాస్పోర్ట్ లేదా జాతీయ గుర్తింపుతో ఖతార్కు ప్రయాణించవచ్చని డైరెక్టరేట్ తెలిపింది. ప్రయాణ పత్రం చెల్లుబాటు తప్పనిసరిగా మూడు నెలల కంటే తక్కువ కాకుండా GCC దేశాలకు వెళ్లాలని సూచించింది.
తాజా వార్తలు
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!







