ఇన్స్టాగ్రామ్ చాట్ ద్వారా మహిళను మోసం చేసిన వ్యక్తికి భారీ జరిమానా
- December 27, 2022
యూఏఈ: అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఒక మహిళను 250,000 దిర్హామ్లు మోసం చేసిన ఒక వ్యక్తికి 300,000 దిర్హామ్లు చెల్లించాలని ఆదేశించింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా నిందితుడిని కలిశానని ఫిర్యాదుదారురు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. అతను అనేక వాణిజ్య వ్యాపారాలతో ఎమిరాటి అని చెప్పుకున్నాడని ఆమె చెప్పింది. 250,000 దిర్హామ్లు ఇచ్చి ఓ బిజినెస్ లో భాగస్వామి కావాలని తమను కోరాడాని, దాంతో డబ్బును అప్పుగా తీసుకుని అతనికి బదిలీ చేసినట్లు బాధితురాలు తన పిటిషన్ లో తెలిపింది. అనరంతం తాను మోసానికి గురయ్యానని, నిందితుడు ఎమిరాటీ కాదని గ్రహించి అతనిపై క్రిమినల్ కేసు పెట్టినట్లు పేర్కొంది. కేసును విచారించిన కోర్టు అతనిని దోషిగా నిర్ధారించింది. ఆమెకు మోసం చేసిన మొత్తాన్ని చెల్లించాలని, దాంతోపాటు జరిగిన నష్టానికి పరిహారంగా Dh50,000 చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







