డుకుమ్ రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
- December 28, 2022
మస్కట్: డుకుమ్ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 'దుక్మ్ హాస్పిటల్లోని అత్యవసర విభాగానికి మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది రోగులు వచ్చారు.’ అని అల్ వుస్టా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరికి మోస్తరు గాయం కాగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొంది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







