డుకుమ్ రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
- December 28, 2022
మస్కట్: డుకుమ్ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 'దుక్మ్ హాస్పిటల్లోని అత్యవసర విభాగానికి మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది రోగులు వచ్చారు.’ అని అల్ వుస్టా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. ఎనిమిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరికి మోస్తరు గాయం కాగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొంది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







