నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్

- December 31, 2022 , by Maagulf
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్

యూఏఈ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అరబ్బులు, ఇస్లాం అనుచరులు, ప్రపంచంలోని ఇతర ప్రజలకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్,  ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. 2022లో యూఏఈ ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించిందన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల కోసం పనిచేయకుండా మానలేదని, రాబోయే సంవత్సరంలో మరింత కష్టపడతామని వాగ్దనం చేశారు.  2023లో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com