నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- December 31, 2022
యూఏఈ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అరబ్బులు, ఇస్లాం అనుచరులు, ప్రపంచంలోని ఇతర ప్రజలకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. 2022లో యూఏఈ ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించిందన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల కోసం పనిచేయకుండా మానలేదని, రాబోయే సంవత్సరంలో మరింత కష్టపడతామని వాగ్దనం చేశారు. 2023లో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







