నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- December 31, 2022
యూఏఈ: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అరబ్బులు, ఇస్లాం అనుచరులు, ప్రపంచంలోని ఇతర ప్రజలకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. 2022లో యూఏఈ ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించిందన్నారు. ఏ ఒక్కరోజు ప్రజల కోసం పనిచేయకుండా మానలేదని, రాబోయే సంవత్సరంలో మరింత కష్టపడతామని వాగ్దనం చేశారు. 2023లో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







