నేడు మధ్యాహ్నం 12.50 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్వీ-సి33
- April 27, 2016
వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి33 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహక నౌక భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. రాకెట్ ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1జి ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉపగ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









