నేడు మధ్యాహ్నం 12.50 గంటలకు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి33

- April 27, 2016 , by Maagulf
నేడు  మధ్యాహ్నం 12.50 గంటలకు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి33

వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి33 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహక నౌక భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. రాకెట్‌ ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1జి ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉపగ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com