హిస్టరీ రిపీట్ అవ్వనుంద
- April 28, 2016
మహేశ్బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'పోకిరి', 'బిజినెస్మేన్' చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఈ ఏప్రిల్ 28కి 'పోకిరి' విడుదలై పదేళ్లయ్యింది. ఈ సందర్భంగా మహేశ్బాబు హీరోగా తాను చేయనున్న చిత్రం గురించి సోషల్ మీడియా ద్వారా పూరి గురువారం రాత్రి ప్రకటించారు. '''పోకిరి' విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా మహేశ్తో నా తదుపరి చిత్రాన్ని ప్రకటించకుండా ఉండలేకపోతున్నాను. మహేశ్ అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఈసారి 'పోకిరి'కన్నా ఇంకా రూత్ లెస్గా, 'బిజినెస్మేన్'కన్నా ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు మహేశ్'' అని పూరి తన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. అలాగే 'జన గణ మన' అనే టైటిల్తో, మన జాతీయ జెండా, మహేశ్ కళ్లతో ఓ డిజైన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









