11 కిలోల బంగారం గెలుచుకున్న 44 మంది విజేతలు
- January 10, 2023
యూఏఈ: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా 44 మంది 11 కిలోల బంగారాన్ని గెలుచుకున్నారు. దుబాయ్ జ్యువెలరీ గ్రూప్ ప్రకారం, ఇప్పటివరకు 44 మంది విజేతలుగా నిలిచారు. ఒక్కొక్కరు పావు కిలో బంగారం గెలుచుకున్నారు. 245 భాగస్వామ్య అవుట్లెట్లలో షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. జనవరి 29, 2023 వరకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ జరుగనున్నది. ఈ సందర్భంగా ఒక్కొక్కరు పావు కిలో బంగారాన్ని గెలుచుకోవడానికి Dh500 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విజేతలలో ఎక్కువ మంది భారతీయులు(27మంది) ఉండగా.. ఆ తర్వాత స్థానంలో పాకిస్థానీలు, బంగ్లాదేశ్, యూఏఈ జాతీయులున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!