సౌదీలో ఆర్థిక నేరాల కట్టడికి స్వతంత్ర ప్రాసిక్యూషన్ వింగ్
- January 14, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలో ఆర్థిక నేరాల కట్టడికి స్వతంత్ర ప్రాసిక్యూషన్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అటార్నీ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సౌద్ అల్-ముయాజాబ్ ఆర్థిక నేరాలను పరిశోధించడానికి ప్రత్యేక ప్రాసిక్యూషన్ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఆమోదించారు. "ఆర్థిక మోసం నేరాలకు సంబంధించిన ప్రాసిక్యూషన్స్" పేరుతో కొత్త సంస్థ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో న్యాయపరమైన విధానాలను చేపట్టడం, నిందితులపై అభియోగాలను దర్యాప్తు చేయడం, సమర్థ న్యాయస్థానాల ముందు వారిపై క్రిమినల్ కేసులను దాఖలు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..









