సౌదీలో ఆర్థిక నేరాల కట్టడికి స్వతంత్ర ప్రాసిక్యూషన్ వింగ్
- January 14, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలో ఆర్థిక నేరాల కట్టడికి స్వతంత్ర ప్రాసిక్యూషన్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అటార్నీ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సౌద్ అల్-ముయాజాబ్ ఆర్థిక నేరాలను పరిశోధించడానికి ప్రత్యేక ప్రాసిక్యూషన్ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఆమోదించారు. "ఆర్థిక మోసం నేరాలకు సంబంధించిన ప్రాసిక్యూషన్స్" పేరుతో కొత్త సంస్థ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో న్యాయపరమైన విధానాలను చేపట్టడం, నిందితులపై అభియోగాలను దర్యాప్తు చేయడం, సమర్థ న్యాయస్థానాల ముందు వారిపై క్రిమినల్ కేసులను దాఖలు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









