సౌదీలో ఆర్థిక నేరాల కట్టడికి స్వతంత్ర ప్రాసిక్యూషన్ వింగ్
- January 14, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలో ఆర్థిక నేరాల కట్టడికి స్వతంత్ర ప్రాసిక్యూషన్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అటార్నీ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సౌద్ అల్-ముయాజాబ్ ఆర్థిక నేరాలను పరిశోధించడానికి ప్రత్యేక ప్రాసిక్యూషన్ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఆమోదించారు. "ఆర్థిక మోసం నేరాలకు సంబంధించిన ప్రాసిక్యూషన్స్" పేరుతో కొత్త సంస్థ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో న్యాయపరమైన విధానాలను చేపట్టడం, నిందితులపై అభియోగాలను దర్యాప్తు చేయడం, సమర్థ న్యాయస్థానాల ముందు వారిపై క్రిమినల్ కేసులను దాఖలు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







