కువైట్ లో డెలివరీ వాహనాలపై స్పెషల్ డ్రైవ్
- January 15, 2023
కువైట్: గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత డెలివరీ కంపెనీలకు నిర్దేశించిన కొత్త నిబంధనల అమలును ప్రారంభిస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. హెల్మెట్తోపాటు యూనిఫాం ధరించాలి. తమ వాహనాలపై కంపెనీ స్టిక్కర్ అతికించాలి. డెలివరీ మాన్ నివాస అనుమతి తప్పనిసరిగా అదే కంపెనీకి సంబంధించినదై ఉండాలి. ఆర్టికల్ 20 రెసిడెన్సీ పర్మిట్లను కలిగి ఉన్నవారు డెలివరీమెన్గా పని చేయడానికి అనుమతి లేదు. ఈ కొత్త నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







