రాజగిరి పబ్లిక్ స్కూల్ 'ఎక్స్పో 2022' ప్రారంభం
- January 16, 2023
దోహా: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, స్ఫూర్తిని పెంపొందించేందుకు, యువ ఆవిష్కర్తలుగా మలిచే లక్ష్యంతో దోహాలోని రాజగిరి పబ్లిక్ స్కూల్ (RPS) రాజగిరి ఎక్స్పో-2022 పేరిట సైన్స్ ఫెయిర్ ను నిర్వహిస్తుంది. దోహాలోని స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్ విక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్పోను ప్రారంభించారు. ఈ ఎక్స్పో వల్ల విద్యార్థులు కొత్త రంగాల్లో తమ ప్రతిభను వెలికితీసేందుకు, తమలోని వనరులను వినియోగించుకునేందుకు ఇలాంటి ఎక్స్పోలు దోహదపడతాయని ఆనంద్ అన్నారు. అనంతరం విద్యార్థుల నమూనాలను పరిశీలించారు. ఇందులో 5వ తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 250 ఎగ్జిబిట్లను నాలుగు వర్కింగ్ మోడల్స్ గా విభజించి ప్రదర్శించారు.
తాజా వార్తలు
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం







