రాజగిరి పబ్లిక్ స్కూల్ 'ఎక్స్పో 2022' ప్రారంభం
- January 16, 2023
దోహా: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, స్ఫూర్తిని పెంపొందించేందుకు, యువ ఆవిష్కర్తలుగా మలిచే లక్ష్యంతో దోహాలోని రాజగిరి పబ్లిక్ స్కూల్ (RPS) రాజగిరి ఎక్స్పో-2022 పేరిట సైన్స్ ఫెయిర్ ను నిర్వహిస్తుంది. దోహాలోని స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్ విక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్పోను ప్రారంభించారు. ఈ ఎక్స్పో వల్ల విద్యార్థులు కొత్త రంగాల్లో తమ ప్రతిభను వెలికితీసేందుకు, తమలోని వనరులను వినియోగించుకునేందుకు ఇలాంటి ఎక్స్పోలు దోహదపడతాయని ఆనంద్ అన్నారు. అనంతరం విద్యార్థుల నమూనాలను పరిశీలించారు. ఇందులో 5వ తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 250 ఎగ్జిబిట్లను నాలుగు వర్కింగ్ మోడల్స్ గా విభజించి ప్రదర్శించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







