రాజగిరి పబ్లిక్ స్కూల్ 'ఎక్స్పో 2022' ప్రారంభం
- January 16, 2023
దోహా: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, స్ఫూర్తిని పెంపొందించేందుకు, యువ ఆవిష్కర్తలుగా మలిచే లక్ష్యంతో దోహాలోని రాజగిరి పబ్లిక్ స్కూల్ (RPS) రాజగిరి ఎక్స్పో-2022 పేరిట సైన్స్ ఫెయిర్ ను నిర్వహిస్తుంది. దోహాలోని స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్ విక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్పోను ప్రారంభించారు. ఈ ఎక్స్పో వల్ల విద్యార్థులు కొత్త రంగాల్లో తమ ప్రతిభను వెలికితీసేందుకు, తమలోని వనరులను వినియోగించుకునేందుకు ఇలాంటి ఎక్స్పోలు దోహదపడతాయని ఆనంద్ అన్నారు. అనంతరం విద్యార్థుల నమూనాలను పరిశీలించారు. ఇందులో 5వ తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 250 ఎగ్జిబిట్లను నాలుగు వర్కింగ్ మోడల్స్ గా విభజించి ప్రదర్శించారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







