ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేస్తే SR5,000 జరిమానా
- January 22, 2023
జెడ్డా : జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) అరైవల్ హాల్స్ ద్వారా ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించే వారిని హెచ్చరించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే SR5,000 జరిమానా విధించబడుతుందని తెలిపింది. యాత్రికులను టెర్మినల్ 1 నుండి మక్కాలోని గ్రాండ్ మస్జీదుకు వెళ్లేందుకు ఉచితంగా రవాణా సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ సేవలను పొందేందుకు యాత్రికులు ఇహ్రామ్ ధరించాలని, పౌరులు తప్పనిసరిగా వారి జాతీయ IDని చూపాలని, నివాసితులు తమ నివాసాన్ని (ఇకామా) చూపించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







