ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేస్తే SR5,000 జరిమానా
- January 22, 2023
జెడ్డా : జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) అరైవల్ హాల్స్ ద్వారా ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించే వారిని హెచ్చరించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే SR5,000 జరిమానా విధించబడుతుందని తెలిపింది. యాత్రికులను టెర్మినల్ 1 నుండి మక్కాలోని గ్రాండ్ మస్జీదుకు వెళ్లేందుకు ఉచితంగా రవాణా సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ సేవలను పొందేందుకు యాత్రికులు ఇహ్రామ్ ధరించాలని, పౌరులు తప్పనిసరిగా వారి జాతీయ IDని చూపాలని, నివాసితులు తమ నివాసాన్ని (ఇకామా) చూపించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







