ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేస్తే SR5,000 జరిమానా
- January 22, 2023
జెడ్డా : జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) అరైవల్ హాల్స్ ద్వారా ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించే వారిని హెచ్చరించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే SR5,000 జరిమానా విధించబడుతుందని తెలిపింది. యాత్రికులను టెర్మినల్ 1 నుండి మక్కాలోని గ్రాండ్ మస్జీదుకు వెళ్లేందుకు ఉచితంగా రవాణా సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ సేవలను పొందేందుకు యాత్రికులు ఇహ్రామ్ ధరించాలని, పౌరులు తప్పనిసరిగా వారి జాతీయ IDని చూపాలని, నివాసితులు తమ నివాసాన్ని (ఇకామా) చూపించాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







